ETV Bharat / briefs

అధైర్యం వద్దు.. పోరాటానికి ముందుందాం: చంద్రబాబు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలో పార్టీ తీరుతెన్నులపై కార్యకర్తలతో సమీక్షించారు. గత ఎన్నికల్లో పార్టీకి మెజారిటీ తగ్గడానికి కారణాలపై వివరాలు తెలుసుకున్నారు.

author img

By

Published : Jul 3, 2019, 6:51 PM IST

తెదేపా కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష

సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో పార్టీకి ఆధిక్యం తగ్గడం‌పై కార్యకర్తలతో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడడం, నాయకత్వ లక్షణం కాదన్న చంద్రబాబు... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తెదేపా ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. కొంత మంది స్వలాభం కోసమే పార్టీ మారుతున్నారని అభిప్రాయపడ్డారు.

సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో పార్టీకి ఆధిక్యం తగ్గడం‌పై కార్యకర్తలతో చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడినప్పుడు అధైర్యపడడం, నాయకత్వ లక్షణం కాదన్న చంద్రబాబు... వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి తెదేపా ఎప్పుడూ ముందుంటుందని గుర్తుచేశారు. కొంత మంది స్వలాభం కోసమే పార్టీ మారుతున్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి : ''నాకు వెనుదిరగడం తెలియదు.. మరింత పోరాడతా''

Intro:వృద్ధురాలి హత్య...,
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం ఇందిరా నగర్ లో కాపురం ఉంటున్న 72 ఏళ్ల వృద్ధురాలు రంగమ్మ ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఇంటి ఆవరణలో నీళ్లు లేని 20 అడుగుల చేదబావిలో పడవేశారు . వృద్ధురాలిని పరుపు లో చుట్టి బావిలో పడవేసి గ్యాస్ సిలిండర్ ను కూడా వేసి నిప్పు పెట్టారు దీంతో వృద్ధురాలు సగం కాలిపోయింది. మంగళవారం ఎంతసేపటికి వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గుర్తించి సంఘటన వివరాలను పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న మదనపల్లి డి.ఎస్.పి చిదానంద రెడ్డి సంఘటనా వివరాలను ఆరా తీశారు అనంతరం వేలిముద్రల నిపుణులు డాగ్ స్క్వాడ్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. సంఘటనా స్థలంలో వాసన పసిగట్టిన డాగ్ ఇంటి బయటకు వచ్చి మదనపల్లి రోడ్డు గుండా పరుగులు తీసింది. 75 ఏళ్ళ రంగమ్మ కు ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు వీరికి పెళ్లిళ్లు అయిపోవడంతో బయట వేరు వేరు నివాసాల్లో నివసిస్తున్నారు. భర్తలేని రంగమ్మ ఒంటరిగా ఇంట్లో నివసిస్తోంది . రంగమ్మ హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు అన్నికోణాల్లో లో విచారణ చేపట్టారు.

వాయిస్ . మదనపల్లి డి.ఎస్.పి చిదానంద రెడ్డి వాయిస్ ఉంది


Body:వృద్ధురాలి హత్య


Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం లోని ఇందిరా నగర్లో వృద్ధురాలిని హత్య చేసి చెదబావిలో పడవేసి నిప్పు పెట్టారు
haribabu 8008611855
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.