ETV Bharat / briefs

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా?

విస్మయపరిచిన ముంబయి పాఠశాల బస్సు డ్రైవర్​ నిర్వాకం.

author img

By

Published : Feb 9, 2019, 12:08 AM IST

Updated : Feb 9, 2019, 9:00 AM IST

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా
పాఠశాల బస్సుల ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదం జరిగాకే అధికారులు చర్యలు చేపట్టినట్టు హడావిడి చేస్తారు. కొద్ది రోజులకు మర్చిపోతారు. ఏమాత్రం జాగ్రత్త వహించకుండా ఎన్నో పాఠశాలలు ఇప్పటికీ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
undefined

తాజాగా ముంబైలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకం విస్మయానికి గురిచేస్తోంది. గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను ఉపయోగించి బస్సును నడిపాడు సదరు డ్రైవర్​. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

CHILD
పిల్లల ప్రాణాలంటే అంత అలుసా
undefined

ఆ వెదురు కర్రనే గేర్​ రాడ్డు స్థానంలో వాడుతూ బస్సుతో బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. బస్సును వెంబడించి పట్టుకున్న కారు డ్రైవర్​ గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను చూసి అవాక్కయ్యాడు. డ్రైవర్​ రాజ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరమ్మతుకు సమయం లేకపోవడం వల్లే కర్రతో బస్సు నడుపుతున్నట్టు డ్రైవర్​ వివరించాడు. మూడేళ్లుగా ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది.

పిల్లల ప్రాణాలంటే అంత అలుసా
పాఠశాల బస్సుల ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదం జరిగాకే అధికారులు చర్యలు చేపట్టినట్టు హడావిడి చేస్తారు. కొద్ది రోజులకు మర్చిపోతారు. ఏమాత్రం జాగ్రత్త వహించకుండా ఎన్నో పాఠశాలలు ఇప్పటికీ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.
undefined

తాజాగా ముంబైలో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ చేసిన నిర్వాకం విస్మయానికి గురిచేస్తోంది. గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను ఉపయోగించి బస్సును నడిపాడు సదరు డ్రైవర్​. ముంబయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

CHILD
పిల్లల ప్రాణాలంటే అంత అలుసా
undefined

ఆ వెదురు కర్రనే గేర్​ రాడ్డు స్థానంలో వాడుతూ బస్సుతో బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టాడు. బస్సును వెంబడించి పట్టుకున్న కారు డ్రైవర్​ గేర్​ రాడ్డు స్థానంలో వెదురు కర్రను చూసి అవాక్కయ్యాడు. డ్రైవర్​ రాజ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరమ్మతుకు సమయం లేకపోవడం వల్లే కర్రతో బస్సు నడుపుతున్నట్టు డ్రైవర్​ వివరించాడు. మూడేళ్లుగా ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది.


Bhopal (Madhya Pradesh), Feb 08 (ANI): Posters were seen in Madhya Pradesh's Bhopal portraying Congress party President Rahul Gandhi as Lord Rama and Prime Minister Narendra Modi as Ravana.

Last Updated : Feb 9, 2019, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.