ETV Bharat / briefs

ధాన్య సేకరణకు ఈ నెలాఖరు వరకే గడువు

నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణకు గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తుంది. జిల్లాలో ఇప్పటివరకు 1.68లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.

author img

By

Published : Jun 28, 2019, 6:50 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

ధాన్య సేకరణ ఈ నెలాఖరు వరకే

నెల్లూరు జిల్లాలో 2 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంయుక్త కలెక్టర్​ వెట్రిసెల్వీ తెలిపారు. ఇప్పటివరకు 1.68 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారన్నారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులకు 16 కోట్ల నగదు ఇంకా చెల్లించాల్సి ఉందని వివరించారు. నిన్న జిల్లాకు ప్రభుత్వం 2 కోట్లు విడుదల చేశాయని తెలిపారు. మిగిలిన మొత్తం పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తామని వెల్లడించారు.

ధాన్య సేకరణ ఈ నెలాఖరు వరకే

నెల్లూరు జిల్లాలో 2 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంయుక్త కలెక్టర్​ వెట్రిసెల్వీ తెలిపారు. ఇప్పటివరకు 1.68 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారన్నారు. రైతుల వద్ద ఇంకా ధాన్యం ఉంటే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులకు 16 కోట్ల నగదు ఇంకా చెల్లించాల్సి ఉందని వివరించారు. నిన్న జిల్లాకు ప్రభుత్వం 2 కోట్లు విడుదల చేశాయని తెలిపారు. మిగిలిన మొత్తం పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తామని వెల్లడించారు.

ధాన్య సేకరణ ఈ నెలాఖరు వరకే

ఇదీ చదవండీ :

రాష్ట్రంలో వైద్యసేవల విస్తరణకు ప్రపంచ బ్యాంకు సాయం

Intro:AP_ONG_82_27_KUMARULU_DHASTIKAM_AVB_C7

యాంకర్: తండ్రికి వ్యాధి ఉందని ఇంట్లో నుంచి వెళ్లి పొప్పన్న ఘటన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం హసానాభాధ గ్రామం లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మండ్ల పాపయ్య, వెంగమ్మ దంపతులకు నలుగురు కుమారులు , ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే చిన్న నాటి నుండి కూలీ నాలీ చేసుకుంటూ కుమారుల్ని పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. తనకున్న 3 సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా కుమారులకు ఇచ్చేశారు. కుమారులను ఏనాడు అన్నం పెట్టమని అడగని తల్లిదండ్రులు ఓపిక ఉన్నన్ని పొలాలకు కాపలాగా పనిస్తూ బతికేవారు. అయితే తండ్రి కి టీబీ వ్యాధితో ఆరోగ్యం మరింత క్షీణించడం తో చేసేదేమీ లేక తల్లి వెంగమ్మ కుమారుల వద్దకు తీసుకు వచ్చింది. కన్న తండ్రి అని కూడా చూడకుండా నీ వ్యాధి మాకు సోకుందంటూ ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మన్నారు. చేసేదేమీ లేక 15 రోజుల క్రితం దంపతులిద్దరూ మార్కాపురం రైల్వే స్టేషన్ వచ్చారు. అక్కడే భిక్షాటన చేస్తూ రోజులో ఒక పూట తిని గడిపే వాళ్ళమని వెంగమ్మ చెబుతున్న తీరు కలచివేసింది. ఎక్కువ రోజులనుండి అక్కడే ఉంటుండడం తో రైల్వే పోలీసులు ఆరా తీసి బాధితులను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మన్నా కూడా కుమారులు, కోడళ్ల పై మమకారం మాత్రం వారికి దగ్గలేదు. మేము ఇక్కడ ఉంటున్న విషయాన్ని మా కుమారులకు తెలియజేయవద్దంటు పోలీసులకు చూచించింది.


Body:కుమారుల దాష్టికం.


Conclusion:8008019243.
Last Updated : Jun 28, 2019, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.