ETV Bharat / briefs

రేపు ఉదయం 5.30 గంటలకు మాక్​ పోలింగ్​ : ఈసీ - ap latest

రేపు జరగబోయే పోలింగ్​కు ముందస్తుగా మాక్​ పోలింగ్​ను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రేపు ఉదయం 5.30 గంటలకే ఈ ప్రక్రియ ప్రారంభమిస్తామని వెల్లడించారు. మాక్​ పోలింగ్​ అనంతరం ప్రతి ఈవీఎంలో 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్​ అధికారి లెక్కిస్తారని వివరించారు.

రేపు ఉదయం 5.30 గంటలకు మాక్​ పోలింగ్​ : ఈసీ
author img

By

Published : Apr 10, 2019, 8:15 AM IST



రేపు జరగబోయే పోలింగ్​కు అదే రోజున ఉదయం 5. 30 గంటలకు మాక్​ పోలింగ్​ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు 45వేల 920 పోలింగ్​ కేంద్రాల్లో ఆ ఏర్పాట్లు చేశామన్నారు. నమూనా పోలింగ్​ అనంతరం 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్​ అధికారి లెక్కిస్తారని వెల్లడించారు. అనంతరం ఆ ఓట్లను తొలగించి సీల్​ వేస్తామన్నారు. అందువల్ల రాజకీయ పార్టీల ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.



రేపు జరగబోయే పోలింగ్​కు అదే రోజున ఉదయం 5. 30 గంటలకు మాక్​ పోలింగ్​ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు 45వేల 920 పోలింగ్​ కేంద్రాల్లో ఆ ఏర్పాట్లు చేశామన్నారు. నమూనా పోలింగ్​ అనంతరం 50 ఓట్లను ఏజెంట్లు, అధికారుల సమక్షంలో ప్రిసైడింగ్​ అధికారి లెక్కిస్తారని వెల్లడించారు. అనంతరం ఆ ఓట్లను తొలగించి సీల్​ వేస్తామన్నారు. అందువల్ల రాజకీయ పార్టీల ఏజెంట్లు నిర్ణీత సమయాల్లో పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

New Delhi, Apr 09 (ANI): Union Home Minister Rajnath Singh said that strict action will be taken against those who indulge in violence, irrespective of their religion, and added that he wanted to assure that nobody needs to feel unsafe in India. "I want to assure it as the Home Minister; nobody needs to feel unsafe in India. Strict action will be taken against those who indulge in violence, irrespective of religion," Singh told ANI Editor Smita Prakash.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.