ETV Bharat / briefs

టోల్ ప్లాజా సిబ్బందిపై... మంత్రి అనుచరులమంటూ దాడి!

మంత్రి బుగ్గన అనుచరులు అని చెప్పుకున్న కొందరు వ్యక్తులు కర్నూలు జిల్లా డోన్..టోల్ ప్లాజా సిబ్బందిపై దాడిచేశారు. ఈ దృశ్యాలు నిఘా కెమెరాలో నమోదయ్యాయి.

author img

By

Published : Jun 19, 2019, 9:50 PM IST

Updated : Jun 19, 2019, 10:59 PM IST

టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన మంత్రి బుగ్గన అనుచరులు!

కర్నూలు జిల్లా డోన్‌-అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వైకాపా నేతలు హల్‌చల్‌ చేశారు. టోల్ రుసుం అడిగినందుకు ప్లాజా సిబ్బందిపై దాడిచేశారు. మంత్రి బుగ్గన అనుచరులనే టోల్ రుసుం అడుగుతారా... అంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు.

టోల్ ప్లాజా సిబ్బందిపై... మంత్రి అనుచరులమంటూ దాడి!

కర్నూలు జిల్లా డోన్‌-అమకతాడు టోల్‌ప్లాజా వద్ద వైకాపా నేతలు హల్‌చల్‌ చేశారు. టోల్ రుసుం అడిగినందుకు ప్లాజా సిబ్బందిపై దాడిచేశారు. మంత్రి బుగ్గన అనుచరులనే టోల్ రుసుం అడుగుతారా... అంటూ విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు.

టోల్ ప్లాజా సిబ్బందిపై... మంత్రి అనుచరులమంటూ దాడి!
Intro:AP_TPG_24_19_MANTHRI_ALLA_NANI_BITE_AB_C3
మంత్రి ఆల్ నాని బైట్


Body:విజువల్స్ ముందు ఫైల్ ఎలా వచ్చాయి


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
Last Updated : Jun 19, 2019, 10:59 PM IST

For All Latest Updates

TAGGED:

toll plaza
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.