ETV Bharat / snippets

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు- సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 4:41 PM IST

Devineni Avinash
Devineni Avinash (ETV Bharat)

YSRCP Leader Devineni Avinash Moves Supreme Court: ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దేవినేని అవినాష్‌ పిటిషన్‌ను రేపు మెన్షన్‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌తో పాటు మరికొంతమంది నేతలు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

YSRCP Leader Devineni Avinash Moves Supreme Court: ముందస్తు బెయిల్‌ కోసం వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దేవినేని అవినాష్‌ పిటిషన్‌ను రేపు మెన్షన్‌ చేసే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్‌, దేవినేని అవినాశ్‌తో పాటు మరికొంతమంది నేతలు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.