YSR Birth Anniversary Sharmila Invites Telangana Minister: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహను ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి నివాసానికి వచ్చిన షర్మిల, ఈ నెల 8వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ ఏడాది వైఎస్ఆర్ 75వ జయంతి కావటంతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.
వైఎస్సార్ జయంతి వేడుకలకు తెలంగాణ మంత్రిని ఆహ్వానించిన షర్మిల
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 4:26 PM IST
![వైఎస్సార్ జయంతి వేడుకలకు తెలంగాణ మంత్రిని ఆహ్వానించిన షర్మిల Sharmila on YSR Birth Anniversary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/1200-675-21840343-thumbnail-16x9-sharmila-on-ysr-birth-anniversary.jpg?imwidth=3840)
YSR Birth Anniversary Sharmila Invites Telangana Minister: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహను ఆహ్వానించారు. మినిస్టర్స్ క్వార్టర్స్లోని మంత్రి నివాసానికి వచ్చిన షర్మిల, ఈ నెల 8వ తేదీన విజయవాడ వేదికగా జరగనున్న కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ ఏడాది వైఎస్ఆర్ 75వ జయంతి కావటంతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు.