ETV Bharat / snippets

సంగారెడ్డి జిల్లాలో విషాదం - పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపడి మహిళ మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:17 PM IST

Woman Died Due To Thunder Storm
Woman Died Due To Thunder Storm In Sangareddy (ETV Bharat)

Woman Died Due To Thunder Storm In Sangareddy : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కోడూర్​లో పిడుగు పాటుకు గురై యువతి మృతి చెందింది. పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా ఉరుము, మెరుపులతో భారీ వర్షం కురవడంతో కూలీలు చెట్టు నీడకు వెళ్లి నిల్చున్నారు. చెట్టుపై పిడుగు పడి యాస్మిన్ బేగం అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగు ధాటికి మరో మహిళ అనుష తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Woman Died Due To Thunder Storm In Sangareddy : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కోడూర్​లో పిడుగు పాటుకు గురై యువతి మృతి చెందింది. పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా ఉరుము, మెరుపులతో భారీ వర్షం కురవడంతో కూలీలు చెట్టు నీడకు వెళ్లి నిల్చున్నారు. చెట్టుపై పిడుగు పడి యాస్మిన్ బేగం అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగు ధాటికి మరో మహిళ అనుష తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.