ETV Bharat / snippets

షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో చోరీ - సుమారు రూ.30 లక్షల విలువైన బంగారం అపహరణ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 11:30 AM IST

Updated : Jul 26, 2024, 12:15 PM IST

Telangana Railway Police is investigating the incident
Theft in a Train Going from Shirdi to Kakinada (ETV Bharat)

Theft in a Train Going from Shirdi to Kakinada : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర లాతూరు వద్ద చోరీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకొని, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికుల నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్స్​, డైమండ్ రింగులు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రాత్రి రెండు గంటల సమయంలో మూడు బోగీలలో చోరీ జరిగినట్లు భాదితులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Theft in a Train Going from Shirdi to Kakinada : షిర్డీ నుంచి కాకినాడ వెళ్తున్న రైలులో గురువారం జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి మూడు బోగీల్లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మహారాష్ట్ర లాతూరు వద్ద చోరీ జరిగినట్లు గుర్తించిన ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చేరుకొని, రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడు బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికుల నుంచి సుమారు రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్స్​, డైమండ్ రింగులు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. రాత్రి రెండు గంటల సమయంలో మూడు బోగీలలో చోరీ జరిగినట్లు భాదితులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 26, 2024, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.