Lalitha Jewellery Donation to CMRF on Floods : విజయవాడ వరద బాధితులకు 'లలితా జ్యువెలర్స్' యాజమాన్యం అండగా నిలిచింది. లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్కుమార్ సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును అందించారు. చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఉంటూ బాధితులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని విపత్తు సమయంలోనూ తోచినంత సాయం చేయకపోతే సంపాదించి దండగ అని అన్నారు.
వరద బాధితుల సహాయార్థం లలితా జ్యువెలర్స్ రూ.కోటి విరాళం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 3:04 PM IST
Lalitha Jewellery Donation to CMRF on Floods : విజయవాడ వరద బాధితులకు 'లలితా జ్యువెలర్స్' యాజమాన్యం అండగా నిలిచింది. లలితా జ్యువెలర్స్ యజమాని కిరణ్కుమార్ సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయల విరాళం చెక్కును అందించారు. చంద్రబాబు 75 ఏళ్ల వయసులోనూ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఉంటూ బాధితులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావని విపత్తు సమయంలోనూ తోచినంత సాయం చేయకపోతే సంపాదించి దండగ అని అన్నారు.