ETV Bharat / snippets

అధికారికంగా రామోజీరావు సంస్మరణ కార్యక్రమం- సీఎం చంద్రబాబు ఆదేశాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 3:57 PM IST

AP_Govt_Organize_Ramoji_Rao_Memorial_Programme
AP_Govt_Organize_Ramoji_Rao_Memorial_Programme (ETV Bharat)

AP Govt Organize Ramoji Rao Memorial Programme: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెనమలూరులో ఈనెల 27వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈనెల 8న కన్ను మూశారు. ఈనెల 5న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

AP Govt Organize Ramoji Rao Memorial Programme: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెనమలూరులో ఈనెల 27వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ఈనెల 8న కన్ను మూశారు. ఈనెల 5న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.