ETV Bharat / state

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి- చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి ఫోన్‌ - CM Revanth Phone Call to CBN

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 3:38 PM IST

CM Revanth Phone Call to CBN : తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పెండింగులో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును సీఎం రేవంత్‌ కోరారు.

cm_revanth_phone_call_to_cbn
cm_revanth_phone_call_to_cbn (ETV Bharat)

CM Revanth Phone Call to CBN : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పెండింగులో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును, సీఎం రేవంత్‌ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు.

CM Revanth Phone Call to CBN : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పెండింగులో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని చంద్రబాబును, సీఎం రేవంత్‌ కోరారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.