తెలంగాణ

telangana

By

Published : Jul 4, 2022, 11:00 PM IST

ETV Bharat / videos

పదికిపైగా తుపాకులతో సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు.. వీడియో వైరల్

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితులకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. పదికి పైగా తుపాకులను పట్టుకుని ఐదుగురు నిందితులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ వీడియో సిద్ధూ హత్య తర్వాత జరిగిన ఘటనగా తెలుస్తోంది. ఈ హత్య కేసులో వీరిలో పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు దిల్లీ పోలీసులు. మే 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details