తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2022, 9:02 PM IST

ETV Bharat / videos

సమాఖ్య భారతంలో ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించడం ఎలా

Prathidhwani: బ్రిటిష్‌ వలసపాలనపై అలుపెరుగని పోరాటం తర్వాత మన దేశం సంపూర్ణ స్వాతంత్య్రం సాధించింది. వేలాదిమంది అమరుల త్యాగాలు, జాతీయ స్పూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను స్థాపించుకున్నాం. పరిపాలనా పరంగా తొలిదశలో అడుగులు తడబడినా... అప్పటికే దేశంలో బలంగా వేళ్లూనుకున్న ప్రజాస్వామిక ఆకాంక్షలతో ఆ రాజకీయ ఆటుపోట్లను అధిగమించింది. 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో సాధించిన పరిణితి, ఇప్పుడు దేశం ముందున్న సవాళ్లు గురించి ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details