తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2022, 7:47 PM IST

Updated : Sep 23, 2022, 8:40 PM IST

ETV Bharat / videos

స్కూల్​ టాయిలెట్​ క్లీన్​ చేసిన భాజపా ఎంపీ.. ఖాళీ చేతులతోనే..

మధ్యప్రదేశ్​.. రీవా ఎంపీ జనార్దన్ మిశ్ర మరోసారి వార్తల్లో నిలిచారు. గురువారం ఉదయం జిల్లాలోని మౌగంజ్‌లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. స్కూల్‌లో టాయిలెట్​ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం చూసిన ఎంపీ.. వెంటనే తన చేతులతో శుభ్రం చేశారు. దీంతో ఎంపీ టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Sep 23, 2022, 8:40 PM IST

ABOUT THE AUTHOR

...view details