తెలంగాణ

telangana

ETV Bharat / videos

అతిథిదేవోభవ.. వెండి కంచాల్లో భోజనం

By

Published : Jul 31, 2019, 3:43 PM IST

Updated : Aug 2, 2019, 8:47 PM IST

జీవితంలో ఒక్కసారైనా వెండి కంచంలో భోజనం చేయాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కలను నిజం చేస్తున్నారు విశాఖలోని లాసెన్స్​ బే కాలనీలోని అతిథిదేవో భవ రెస్టారెంట్ యజమాని రాజశేఖర్ రెడ్డి. తన రెస్టారెంట్​లో అరటి ఆకుల్లో భోజనం, రాగి పాత్రల్లో తాగునీరు ఏర్పాటు చేశారు. దీంతో పాటు 20 మంది ఒకేసారి భోజనం చేసేలా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి అందులో వెండి కంచాలు, గ్లాసులు అందుబాటులో ఉంచారు.
Last Updated : Aug 2, 2019, 8:47 PM IST

ABOUT THE AUTHOR

...view details