తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2021, 2:42 PM IST

ETV Bharat / videos

tirumala: అలిపిరి నడక మార్గంలోకి వరద.. భయాందోళనకు గురైన భక్తులు

తిరుమల కొండపై గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (heavy rains in tirumala) కురిసింది. భారీ వర్షానికి అలిపిరి నడక మార్గంలో వరద ప్రమాదకరంగా ప్రవాహించింది. ఎంతగా అంటే.. కొండపైకి నడిచి వెళ్లే భక్తులు.. ఆ ప్రవాహం ధాటికి కొట్టుకుపోయో పరిస్థితి తలెత్తింది. దీంతో.. భయాందోళనకు గురైన భక్తులు.. మెట్ల మార్గానికి పక్కనున్న పిట్టగోడపైకి ఎక్కి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details