తెలంగాణ

telangana

By

Published : Oct 7, 2021, 8:57 PM IST

ETV Bharat / videos

Pratidwani: ఇంటి నుంచే యాప్‌ ద్వారా ఓటు వేసేలా ఈసీ ప్రయోగం

ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో బ్యాలెట్‌, ఈవీఎం వంటి సంప్రదాయ పద్ధతులతో కొందరు ఓటు హక్కుకు దూరం అవుతున్నారు. అలాంటి వారిని సైతం ఓటింగ్‌లో భాగస్వాముల్ని చేయడం కోసం ఎన్నికల సంఘం ఈ-ఓట్‌ ప్రయోగంతో ముందుకొచ్చింది. ఈ విధానంతో ఓటింగ్‌ శాతం ఎంత వరకు పెరుగుతుంది? ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి మార్పులొస్తాయి? సైబర్‌ నేరాల ఉచ్చుల మధ్య ఈ పరిజ్ఞానం ఎంత వరకు సురక్షితం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details