తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకాశాన్ని అందుకునే దిశగా గంగమ్మ

By

Published : Mar 30, 2019, 4:44 PM IST

Updated : Mar 31, 2019, 9:57 AM IST

మహబూబ్​నగర్ జిల్లా మన్యంకొండలో మిషన్ భగీరథ పైపులైను ధ్వంసమైంది. గేటు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా పైపు పగిలి పెద్ద ఎత్తున నీరు చిమ్మింది. చాలా సేపు తాగునీరు వృథాగా పోయింది.
Last Updated : Mar 31, 2019, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details