కరోనాపై చిత్రకళా సంఘం భారీ ప్రదర్శన
రాజన్న సిరిసిల్ల జిల్లా చిత్రకారుల సంఘం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సిరిసిల్ల చిత్రకారుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో అంబేడ్కర్ చౌరస్తాలో చిత్రకళా ప్రదర్శను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ లాక్డౌన్ను అనుసరించాలని చిత్రకళాకారులు సూచిస్తున్నారు. ఆ దృశ్యాలను డ్రోన్ కెమెరాతో బంధించిన దృశ్యాలని ఇక్కడ చూద్దాం.