తెలంగాణ

telangana

కరోనాపై చిత్రకళా సంఘం భారీ ప్రదర్శన

By

Published : Apr 12, 2020, 7:37 PM IST

Published : Apr 12, 2020, 7:37 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా చిత్రకారుల సంఘం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విజృంభణపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సిరిసిల్ల చిత్రకారుల సంఘం ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో అంబేడ్కర్​ చౌరస్తాలో చిత్రకళా ప్రదర్శను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ లాక్​డౌన్​ను అనుసరించాలని చిత్రకళాకారులు సూచిస్తున్నారు. ఆ దృశ్యాలను డ్రోన్​ కెమెరాతో బంధించిన దృశ్యాలని ఇక్కడ చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details