విదేశీ కోచ్లు ఉన్నంత మాత్రాన గెలవలేం: సింధు - పీవీ సింధు ఇంటర్వ్యూ
వేరే దేశాల్లోలాగే భారత్లోనూ బ్యాడ్మింటన్కు ఆదరణ పెరుగుతోందని అంటోంది భారత షట్లర్ పీవీ సింధు. విదేశీ కోచ్లు తమ ఆటతీరుని మెరుగుపరుస్తారని చెప్పింది. కానీ వారు ఉంటేనే పతకం గెలుస్తామనడం తప్పని చెప్పింది.
Last Updated : Mar 2, 2020, 3:56 AM IST