తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఐపీఎల్​ కప్​తో ముంబయి వీధుల్లో జోర్దార్​ సంబరాలు - బస్​పై ఊరేగిన ముంబయి ఇండియన్స్ సభ్యులు

By

Published : May 16, 2019, 9:49 AM IST

ఐపీఎల్-12 కప్పు గెలుచుకున్న ముంబయి ఇండియన్స్ సభ్యులు వేడుకలు జరుపుకున్నారు. ముంబయి వీధుల్లో టాప్​లెస్ బస్​పై చక్కర్లు కొట్టారు. జట్టు యాజమాని నీతా అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకుముందు 2013, 2015, 2017లో ఐపీఎల్​ విజేతగా నిలిచింది ముంబయి ఇండియన్స్.

ABOUT THE AUTHOR

...view details