తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 9:37 PM IST

ETV Bharat / videos

లాక్​డౌన్​లో సుధీర్,​ రష్మి ఏం చేశారో తెలుసా?

యాంకర్​గా, నటిగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మి. ఇక హాస్యనటుడిగా జబర్దస్త్​ వేదికగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్​. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న వీరిద్దరూ లాక్​డౌన్​లో చేసిన సంగతులతో పాటు, అనేక విశేషాలు పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details