'ఇస్మార్ట్ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్ - హీరో రామ్ కొత్త సినిమా
రామ్ హీరోగా 'రెడ్' అనే చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన కథానాయకుడు రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. 'రెడ్' సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.