తొలుత రాశీఖన్నాను అనుకోలేదు : సాయిధరమ్ తేజ్ - prathiroju pandage cinema news
దీపావళి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది 'ప్రతిరోజూ పండగే' చిత్రబృందం. అందులో భాగంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు హీరో సాయిధరమ్ తేజ్. తొలుత రాశీఖన్నాను హీరోయిన్గా అనుకోలేదని చెబుతూ ఆ విషయాలను వెల్లడించాడు.