తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ట్రైన్​ ఎపిసోడ్ చూస్తూ.. పడి పడి నవ్వుతూనే ఉన్నా'

By

Published : Jan 1, 2020, 2:43 PM IST

'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇప్పటికే చూశానని, అందులో ట్రైన్​ ఎపిసోడ్ అదిరిపోతుందని చెప్పారు నటి విజయశాంతి. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉన్నానని అన్నారు. అయితే 13 ఏళ్ల విరామం తర్వాత ఆమె.. పునరాగమనం చేస్తున్న తెలుగు చిత్రమిది.

ABOUT THE AUTHOR

...view details