తెలంగాణ

telangana

విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసులు ఓ వ్యక్తి మృతి

By

Published : Nov 29, 2022, 10:29 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్ షామ్లీలో దారుణం జరిగింది. 35 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి అనంతరం బాధితుడు గయ్యూర్​ పొలంలో మృతదేహంగా కనిపించాడు. పోలీసుల దాడి వల్లే గయ్యూర్​ మరణించాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నకిలీ కేసులు పెట్టి గయ్యూర్​ను పోలీసులు వేధించారని అన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details