తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2019, 10:30 AM IST

Updated : Nov 11, 2019, 9:49 AM IST

ETV Bharat / videos

దేశవ్యాప్త చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన

హైదరాబాద్​లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు చేనేత కళాకారులు తయారు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన కొలువుదీరింది. నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌ ఫో-2019 పేరిట శ్రీనగర్‌ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఈ నెల 18 వరకు ప్రదర్శించనున్నారు. ప్రదర్శనను వర్ధమాన సినీ నటి సేజిల్‌ ప్రారంభించారు.
Last Updated : Nov 11, 2019, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details