తెలంగాణ

telangana

ETV Bharat / videos

3 రోజులు శిథిలాల కింద నరకయాతన.. బయటపడ్డాడిలా - China hotel

By

Published : Mar 11, 2020, 1:12 PM IST

శిథిలాల కింద చిక్కుకున్న 24ఏళ్ల యువకుడు 69 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. చైనా క్వాంజై నగరంలోని కరోనా నిర్బంధ కేంద్ర భవనం కుప్పకూలిన ఘటనలో జరిగిందీ సన్నివేశం. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 26మంది మరణించగా.. ముగ్గురి ఆచూకీ తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details