తెలంగాణ

telangana

By

Published : May 8, 2020, 2:41 PM IST

ETV Bharat / videos

మందుబాబులను చితకబాదిన మహిళ

హైదరాబాద్​లో ఓ మహిళ మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వారిని చితకబాదింది. కరోనా వల్ల ఆకలితో ఇబ్బంది పడుతుంటే మీకు మద్యం కావాలా.. అంటూ నిలదీసింది. భౌతిక దూరం పాటించకుండా వైరస్​ వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. వరుసలో నిలబడ్డ వారందరినీ కర్రతో తరిమింది. ఈ క్రమంలో పోలీసులు అలా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details