తెలంగాణ

telangana

బంగాల్​లో తృణమూల్​, ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తల ఘర్షణ

By

Published : Jan 8, 2020, 12:45 PM IST

కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా బంద్​ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. బంగాల్​లో ఆందోళనలు మిన్నంటాయి. బర్ధమాన్​లో తృణమూల్​, ఎస్​ఎఫ్​ఐ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. మరి కొన్ని చోట్ల ఆందోళనకారులు బస్సు అద్దాలు పగులకొట్టి విధ్వంసం సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా 'భారత్​ బంద్​' నిర్వహిస్తున్నట్లు ట్రేడ్​ యూనియన్లు స్పష్టం చేశాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details