తెలంగాణ

telangana

ETV Bharat / videos

రైలెక్కబోయి జారిపడ్డ మహిళ- త్రుటిలో తప్పిన ప్రమాదం! - ఉజ్జయిని రైల్వే ప్రమాదం

By

Published : Jan 9, 2021, 12:41 PM IST

మధ్యప్రదేశ్​లో ఉజ్జయిని రైల్వే స్టేషన్​లో వేగంగా వెళ్తోన్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ జారి కింద పడ్డారు. ఇది గమనించిన అక్కడి వారు.. తక్షణమే అప్రమత్తమై ఆమెను రక్షించారు. దీంతో ఆమె త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాలు... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details