తెలంగాణ

telangana

ETV Bharat / videos

తల్లికి చికిత్స కోసం కుమారుల భిక్షాటన

By

Published : May 23, 2021, 9:04 PM IST

ఆస్పత్రి పాలైన తన తల్లికి వైద్యం చేయించడానికి చిన్నారులైన ముగ్గురు కుమారులు భిక్షాటన చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీలోని నసీపుర్​ గ్రామంలో జరిగింది. కొద్దిరోజుల క్రితం భూవివాదంలో తన తల్లిని కొందరు వ్యక్తులు కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details