తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2020, 12:51 PM IST

Updated : Feb 25, 2020, 4:16 PM IST

ETV Bharat / videos

గగనతలంలో సింహ గర్జన... సుఖోయ్ రోమాంచిత విన్యాసాలు

గణతంత్ర వేడుకల్లో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమాన విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాయి. గగనతలాన చేపట్టిన త్రిశూల విన్యాసం ఆద్యంతం ఆకట్టుకుంది. అంతకుముందు చినూక్, అపాచీ హెలికాఫ్టర్లు గగనసీమలో ప్రదర్శన చేశాయి. డోర్నియర్, సీ-130 జే, నేత్ర, సీ-17 గ్లోబ్ మాస్టర్, జాగ్వార్ శ్రేణి విమానాలు ఆహుతలను అబ్బురపరిచాయి.
Last Updated : Feb 25, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details