తెలంగాణ

telangana

ETV Bharat / videos

మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..?

By

Published : Jan 7, 2020, 9:30 AM IST

ఒడిశా బర్​గఢ్​లో అద్భుత ప్రతిభా ప్రదర్శన జరిగింది. దాదాపు మూడు వేల మందికి పైగా కళాకారులు కొండపై కరంసాని దేవతను కొనియాడుతూ.. తమ కళను ప్రదర్శించారు. రాగయుక్తంగా గానం చేస్తూ.. ఒకే శ్రుతిలో సంగీత వాద్యాలు వాయించి ప్రేక్షకులను కట్టిపడేశారు. లిమ్కా బుక్ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకునేందుకు ఇలా సామూహికంగా ప్రయత్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details