తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2020, 2:16 PM IST

ETV Bharat / videos

దిల్లీ నుంచి గల్లీ వరకు.. అన్నీ బంద్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశప్రజలు 'జనతా కర్ఫ్యూ' పాటిస్తున్నారు. ఉత్తర భారతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని రోడ్లు ఖాళీగా కనపడుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్​ స్టాండ్​లు నిర్మానుష్యంగా మారాయి. దిల్లీ వీధులన్నీ వెలవెలబోతున్నాయి. ఉత్తరాఖండ్​లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఆదేశాలను లెక్కచేయకుండా కొంతమంది యువత క్రికెట్​ ఆడుతూ కనపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details