తెలంగాణ

telangana

హోలీ వేళ.. కరోనాతో జర భద్రం!

By

Published : Mar 9, 2020, 12:32 PM IST

హోలీ పండుగ సందర్భంగా.. ఒడిశా పూరీలో సముద్రపు ఒడ్డున మరోసారి అద్భుత కళను ప్రదర్శించాడు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్​. ఇసుకతో అందమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఈ ఇసుక చిత్రంలో హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే.. 'కరోనాతో జర భద్రం' అనే సందేశాన్నీ చాటాడు సుదర్శన్​. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా.. భారత్​లో వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరాడు.

ABOUT THE AUTHOR

...view details