తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2022, 10:46 AM IST

ETV Bharat / videos

వృద్ధ యాచకులపై కానిస్టేబుల్ దాడి- వీడియో వైరల్​!

రాజస్థాన్​ నాగౌర్ జిల్లాలోని మక్రానా రైల్వే స్టేషన్​లో అమానవీయ ఘటన జరిగింది. ఇద్దరు వృద్ధ యాచకులపై పోలీస్​ కానిస్టేబుల్ దాడి చేశాడు. బూటు కాలుతో వృద్ధున్ని తంతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. రైల్వే ప్రయాణికులకు సంబంధించిన ఆహారం విషయంలో యాచకులు ఏదో ఇబ్బంది కలిగిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details