తెలంగాణ

telangana

ఇష్టారాజ్యంగా సంచారం- కరోనా నిబంధనలు బేఖాతర్​

By

Published : May 10, 2021, 2:28 PM IST

Published : May 10, 2021, 2:28 PM IST

ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. మహారాష్ట్రలోని కొన్నిచోట్ల కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలులో ఉన్నా.. నాసిక్​ జిల్లా మాలేగావ్​లో ప్రజలు ఇష్టారాజ్యంగా సంచారం చేస్తున్నారు. కనీసం మాస్క్​ పెట్టుకోకుండా బజార్లలో గుమిగూడుతున్నారు. అయితే ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పరిపాలన యంత్రాంగం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details