తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొవిడ్​ నిబంధనలు గాలికి.. 241 మందిపై కేసు!

By

Published : Jun 26, 2021, 6:58 AM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకరంగా మారుతున్నా పలు ప్రాంతాల ప్రజలు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మహారాష్ట్ర పాల్​గఢ్​ జిల్లాలోని అసేరీ ఘాట్​ కోటకు వందల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఒక్కరికి కూడా మాస్క్​లు లేకపోవటం గమనార్హం. ఆదివారం (జూన్​ 20న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 241 మందిపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details