తెలంగాణ

telangana

ETV Bharat / videos

అత్యాచారంపై ప్రశ్నిస్తే ముఖం చాటేసిన డిప్యూటీ సీఎం! - దర్భంగా మైనర్ అత్యాచారం కేసుపై సుశీల్​ మోదీ మౌనం

By

Published : Dec 7, 2019, 11:16 AM IST

Updated : Dec 7, 2019, 1:52 PM IST

బిహార్ పట్నాలో చేపట్టిన 'బ్లైండ్​ వాక్'​లో ఉపముఖ్యమంత్రి సుశీల్​ మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలనం సృష్టించిన 'దర్భంగా మైనర్ అత్యాచారం' కేసుపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అయితే సుశీల్​ మోదీ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Last Updated : Dec 7, 2019, 1:52 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details