తెలంగాణ

telangana

'ఉగ్రవాదం కట్టడికి పాక్ చేసింది శూన్యం'

By

Published : Feb 24, 2021, 3:10 PM IST

ఉగ్రవాదం కట్టడి చేసే విషయంలో పాకిస్థాన్ మాటలు తప్ప చేసిందేమీ లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డా. సువ్రోకమల్ దత్తా పేర్కొన్నారు. ఆ దేశంపై ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్​ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. రెండేళ్లుగా పాకిస్థాన్ ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో ఉందని, అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మార్పులు లేవని అన్నారు. పాక్ విషయంపై చర్చించేందుకు ఎఫ్ఏటీఎఫ్ సమావేశాలు జరుగుతున్న వేళ 'ఈటీవీ భారత్​'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు దత్తా.

ABOUT THE AUTHOR

...view details