తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇవే ఆమె చివరి మాటలు.. వీడియో వైరల్! - కేరళ హెల్త్ వర్కర్​ అశ్వతి చివరి మాటలు

By

Published : Apr 30, 2021, 5:27 PM IST

కేరళ వయనాడ్​లో లాబ్​ టెక్నీషియన్​గా పని చేస్తున్న అశ్వతి అనే మహిళ కరోనా కారణంగా మరణించారు. అయితే ఆమె చనిపోయే ముందు మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మరణం తథ్యం అని తెలిసినా పెదాలపై చెరగని చిరునవ్వుతో..."అంతా అయిపోయింది. చేసేదేమీ లేదు. అందరం ప్రార్థన చేద్దాం. చెప్పాల్సింది ఇంకేం లేదు." అని అశ్వతి మాట్లాడిన మాటలు నెటిజెన్ల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. మనంతవడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. మెరుగైన చికిత్స కోసం కోజికోడ్​లోని వైద్య కళాశాలకు తరలిస్తుండగా ఆమె చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details