తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2019, 4:41 PM IST

Updated : Oct 1, 2019, 8:18 PM IST

ETV Bharat / videos

భూమిని ఆకాశం ముద్దాడిన దృశ్యం చూశారా?

కర్ణాటక చిక్కమగలూరులో అద్భుతం ఆవిష్కృతమైంది. ముల్లాయన్​గిరి పశ్చిమ కనుమల్లోని బాబా బుదాన్​గిరిని మేఘాలు ముద్దాడాయి. ఈ దృశ్యాలు చూపరులకు కనువిందు చేశాయి. కొండపై నుంచి చూస్తే దట్టంగా అలముకున్న కారుమబ్బులు పాదాలను తాకుతున్నట్లు భ్రమింపజేశాయి. చేతికి అందేంత ఎత్తులో మరో ఆకాశం ఉందా అనేంతగా పర్యటకులను అబ్బురపరిచాయి. ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ముల్లాయన్​గిరికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
Last Updated : Oct 1, 2019, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details