తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఉత్తర భారతంలో 'జనతా కర్ఫ్యూ' విజయవంతం

By

Published : Mar 22, 2020, 5:21 PM IST

జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్​, ఉత్తరప్రదేశ్​, బంగాల్​ రాష్ట్రాల్లో పూర్తిగా బంద్​ పాటించారు. ప్రజలు బయటకు రాకుండా కర్ఫ్యూకు తమ మద్దతు తెలిపారు. బంగాల్​లో లోకల్ రైళ్లు​ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. యూపీలో పోలీసులు ప్రజలకు మాస్క్​లు, శానిటైజర్లను అందిస్తున్నారు. బయటకు రావద్దని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details