తెలంగాణ

telangana

ఔరా: మట్టి కుండపై నిల్చొని కళ్లు చెదిరేలా కర్రసాము!

By

Published : Sep 7, 2020, 7:27 AM IST

Published : Sep 7, 2020, 7:27 AM IST

తమిళనాడు విరుతునగర్, శ్రీవిల్లిపుతుర్​కు చెందిన ఓ యువతి తమిళ ప్రాచీన యుద్ధ కళ 'సిలంబం'తో అబ్బురపరిచింది. దాదాపు 10 నిమిషాలపాటు మట్టి కుండపై నిలబడి రెండు కర్రలను చకచకా తిప్పేసింది. నేతాజీ సిలంబం అకాడమీలో శిక్షణ పొందిన ఆమె ఎస్ఐఎస్ఏ స్పోర్ట్ అకాడమీ నిర్వహించిన ఆన్​లైన్ పోటీల్లో కర్రసాము ఇలా ప్రదర్శించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details