కాలుతున్న కాష్ఠాలు- ఖాళీ లేని శ్మశానవాటికలు! - శ్మశానాల్లో కరోనా మృతదేహాల దహనం
దేశవ్యాప్తంగా కరోనా కోరలకు బలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శ్మశానవాటికల్లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్లోని గాజీపుర్ శ్మశాన వాటికలో బుధవారం హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి. శ్మశానంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా.. పక్కపక్కనే, పదుల సంఖ్యలో మృతదేహాల దహనాలు జరిగాయి. మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి.
Last Updated : Apr 29, 2021, 8:04 AM IST