తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ 150: రామ్​గఢతో బాపూ చెలిమి ఎంతో ప్రత్యేకం

By

Published : Sep 22, 2019, 7:09 AM IST

Updated : Oct 1, 2019, 1:05 PM IST

రామ్​గఢ్​తో మహాత్ముడికి ప్రత్యేక అనుబంధం ఉంది. 1940లో కాంగ్రెస్​కు సంబంధించిన ముఖ్య సమావేశాన్ని రామ్​గఢ్​లోనే నిర్వహించారు. ఈ సదస్సులో గాంధీ అనేక ముఖ్య విషయాలపై ప్రసంగించారు. క్విట్​ ఇండియా ఉద్యమానికి పునాది పడింది కూడా ఈ రామ్​గఢ్​లోనే. గాంధీ మారణాంతరం ఆయన చితాభస్మాన్ని రామ్​గఢ్​లోని దామోదర్​ నదిలో కలిపారు. అక్కడే బాపూకు సమాధి నిర్మించారు.
Last Updated : Oct 1, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details