గాంధీ 150: మహాత్ముడితో 'ఛత్తీస్గఢ్' హరిజనోద్ధరణ
ఛత్తీస్గఢ్లో 13 ఏళ్ల తర్వాత రెండోసారి పర్యటించారు మహాత్ముడు. మొదటిసారి నీటి కోసం బ్రిటిష్పై సత్యాగ్రహించారు. రెండోసారి హరిజనోద్ధరణ కోసం పర్యటించారు. ఆరు రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగి అంటరానితనం, కుల వివక్షను విడనాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
Last Updated : Sep 30, 2019, 3:59 PM IST