తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాంధీ 150: మహాత్ముడితో 'ఛత్తీస్​గఢ్' హరిజనోద్ధరణ​

By

Published : Sep 15, 2019, 7:43 AM IST

Updated : Sep 30, 2019, 3:59 PM IST

ఛత్తీస్​గఢ్​లో 13 ఏళ్ల తర్వాత రెండోసారి పర్యటించారు మహాత్ముడు. మొదటిసారి నీటి కోసం బ్రిటిష్​పై సత్యాగ్రహించారు. రెండోసారి హరిజనోద్ధరణ కోసం పర్యటించారు. ఆరు రోజుల పాటు రాష్ట్రమంతా తిరిగి అంటరానితనం, కుల వివక్షను విడనాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
Last Updated : Sep 30, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details