తెలంగాణ

telangana

By

Published : May 9, 2021, 6:18 PM IST

ETV Bharat / videos

రైల్వే స్టేషన్​లో కరోనాపై పోలీసుల 'ఫ్లాష్​మాబ్​'

చెన్నైలోని ఎంజీఆర్​ సెంట్రల్​ రైల్వే స్టేషన్​లో కరోనాపై అవగాహన కల్పించడానికి పోలీసులు.. ఫ్లాష్​మాబ్​ నిర్వహించారు. వైరస్​ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అలాగే అర్హులైనవారు టీకా తీసుకోవడం, సరిగ్గా మాస్క్​ ధరించడం, భౌతిక దూరం పాటించడం సహా సబ్బుతో తరచు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తల గురించి ప్రదర్శన చేస్తూ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details